శాంతివనంవిద్యా, సాహిత్య, సాంస్కృతిక,సేవాసదనం

11, సెప్టెంబర్ 2011, ఆదివారం

పిల్లలతో పల్లెలో సంభాషణ

 పిల్లలతో పల్లెలో సంభాషణ
అవును పిల్లలతో ఎక్కడైనా ఎంత సేపైనా అలా మాట్లాడుతుంటే కాలం అక్కడ ఆగిపోవాల్సిందే.పిల్లలతో మర్రిచెట్టు కింద కూర్చుని మాట్లాడుతుంటే ఎంత లోకజ్ఞానం వస్తుందో !వాళ్ళెంత సంబర పడతారో అందుకే ఇలా
.............




శాంతివనం విద్యా సాహిత్య సాంస్కృతిక సేవా సదనము వద్ద 9/11/2011
షేర్ చేయండి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

‹
›
హోమ్
వెబ్ వెర్షన్‌ చూడండి

కవిత్వం కథారచన,నవలా రచన,శాంతివనమ్ ద్వారా పిల్లల హక్కుల పరిరక్షణ కృషి,అనాధ పిల్లల సంరక్షణ

నా ఫోటో
శాంతివనం విద్యా సాహిత్య సాంస్కృతిక సేవా సదనము
ఒంగోలు, ఆంద్రప్రదేశ్, India
మొదటి దశ, 1. పాఠశాలల్లో, కళాశాలల్లో, తెలుగు భాష వ్యాప్తికి కృషి చెయ్యడం. , 2. విద్యార్థులచే కథలు చదివించడం,రాయించడం., 3. పుస్తకపఠనం పై ఆసక్తిని పెంపొందించడం, 4. యువకులకు సమాజ అవగాహన కోసం ,కళాశాలల్లో చర్చా వేదికలు ఏర్పాటు చెయ్యడం, 5. సమాజము సంస్కృతి పట్ల ప్రేరణ కలిగించడం 6. గృహిణులు, యువకుల నుండి రచయితలను ప్రోత్సహించడం 7. రచనల కోసం వర్క్ షాప్ లను ఏర్పాటు చెయ్యడం, 8. పాఠకులను పెంపొందించడానికి సంచార గ్రంథాలయాన్ని నిర్వహించడం, 9. పాఠకులకు అవసరమైన పుస్తకాలను అందచెయ్యడం 10. వారం వారం పిల్లలకు బుద్దివికాసము కలిగించే సృజనాత్మక కృత్యాలను ఏర్పాటు చేయుట 11. భాష, సాహిత్య ,సంగీత ,సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయుట, 12. ప్రతిభను కనబరిచే పిల్లలను గుర్తించి ప్రోత్సాహమందించుట, 13. మానసిక శారీరక అభివృద్ధికి అవసరమైన క్రీడలను ప్రోత్సహించుట,
నా పూర్తి ప్రొఫైల్‌ను చూడండి
Blogger ఆధారితం.