శాంతివనం పిల్లల కెంద్రాన్ని నాయుడు పాలెంనకు మార్పు చేయుటకు రంగం సిద్ధం అవుతుంది
ఫిల్లలలో శారీరక,మానసిక అభివృద్ధి జరగాలంటే పిల్లలు ప్రకృతికి దగ్గరగా వుండాలి .అందుకే పిల్లల కేండ్రాన్ని నాయుడు పాలెమునకు మార్చడానికి సంకల్పించడం జరిగింది.నవంబర్ మాసాంతానికి పిల్లల కెంద్రాన్ని నాయుడుపాలెంలోనే ఏర్పాటు చేసి ,పిల్లల సర్వతోముఖాభివృద్ధి కోసం అన్ని వేళళా పాటు పడడానికి కృషి చెయ్యడం,సమాజాన్ని కూడా దీనిలో భాగస్వామ్యం చెయ్యడం జరుగుతుంది.