23, జులై 2011, శనివారం

శాంతివనం పాఠశాలల్లో వన మహోత్సవంశాంతివనం








 వనమహోత్సవం సందర్భంగా పాఠశాలల్లో మొక్కలు నాటే  కార్యక్రమము చేపట్ట డం జరిగింది.పిల్లలు పెద్దల సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం పెద్ద సంఖ్యలో తల్లిడండ్రులు పాల్గొని మొక్కలు నాటడం జరిగింది.
ఒక్కోకార్యక్రమాన్నుండి  ఒక్కో పాఠం నేర్చుకోవడం జరుగుతుంది.
ఈ కార్యక్రమములో 50 మొక్కలు నాటదామని పోతే ఆ కాలనీలో దాదాపు 300 మొక్కలు నాటే అవకాశం వాళ్ళు మాకు ఇచ్చారు.మొదటి కార్యక్రమమే చాలా వుత్సాహాన్నిచ్చింది.
మొక్కలు నాటిన తరువాత మర్రి చెట్టు కింద  కూర్చొని మొక్కల ప్రాధాన్యత గురించి చర్చించుకోవడం  జరిగింది.