15, జూన్ 2013, శనివారం

శాంతివనం సైకిల్ యాత్ర మొదటి విడత వెయ్యి కిలోమీటర్లు

శాంతివనం సైకిల్ యాత్ర
మొదటి విడతగా
 పదిహేను రోజుల్లో  వెయ్యి కిలోమీటర్లు పూర్తి చేసుకుని
  ఒంగోలు మండలం త్రొవగంటలొ
 ముగిసింది.



శ్రీమతి శ్రీఅనంతారెడ్డి శాంతివనం పిల్లలకు రెండువేలా అయిదువందలు ఇచ్చారు

 నాయుడుపాలెం గ్రామానికి చెందిన 
సాప్ట్ వేర్ ఇంజనీర్ శ్రీమతి  శ్రీఅనంతారెడ్డి
  శాంతివనం పిల్లలకు 
ప్రతి సంవత్సరం అయిదు వేల రూపాయలు
ఇవ్వడానికి  అంగీకరించి
  మొదటి విడతగా రెండువేలా అయిదువందలు ఇచ్చారు
   

డాక్టర్ రావిపాటి సుశీల గారు శాంతివనం లో ఒక పిల్లవానికి పదివేల రూపాయలు ఇస్తున్నారు

    
రంగా  యూనివర్శిటీలో పనిచేస్తున్న
 సైంటిస్ట్ మరియు ప్రొఫెసర్ అయిన డాక్టర్ రావిపాటి సుశీల గారు
 శాంతివనం పిల్లల చదువు కోసం ప్రతి సంవత్సరం పదివేల రూపాయలు
 ఇవ్వడానికి అంగీకరించారు .
పిల్లల ప్రపంచం పత్రిక ఆవిష్కరణ  సందర్భంగా
 నాయుడుపాలెం వచ్చిన ఆమె 
మొదటి పదివేల రూపాయలు చంద్ర శేఖర్ గారితో కలిసి ఇచ్చారు.