రంగా యూనివర్శిటీలో పనిచేస్తున్న
సైంటిస్ట్ మరియు ప్రొఫెసర్ అయిన డాక్టర్ రావిపాటి సుశీల గారు
శాంతివనం పిల్లల చదువు కోసం ప్రతి సంవత్సరం పదివేల రూపాయలు
ఇవ్వడానికి అంగీకరించారు .
పిల్లల ప్రపంచం పత్రిక ఆవిష్కరణ సందర్భంగా
నాయుడుపాలెం వచ్చిన ఆమె
మొదటి పదివేల రూపాయలు చంద్ర శేఖర్ గారితో కలిసి ఇచ్చారు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి