15, జూన్ 2013, శనివారం

డాక్టర్ రావిపాటి సుశీల గారు శాంతివనం లో ఒక పిల్లవానికి పదివేల రూపాయలు ఇస్తున్నారు

    
రంగా  యూనివర్శిటీలో పనిచేస్తున్న
 సైంటిస్ట్ మరియు ప్రొఫెసర్ అయిన డాక్టర్ రావిపాటి సుశీల గారు
 శాంతివనం పిల్లల చదువు కోసం ప్రతి సంవత్సరం పదివేల రూపాయలు
 ఇవ్వడానికి అంగీకరించారు .
పిల్లల ప్రపంచం పత్రిక ఆవిష్కరణ  సందర్భంగా
 నాయుడుపాలెం వచ్చిన ఆమె 
మొదటి పదివేల రూపాయలు చంద్ర శేఖర్ గారితో కలిసి ఇచ్చారు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి