26, డిసెంబర్ 2012, బుధవారం

పిల్లలతో ఫీల్డ్ ట్రిప్ మరియు ట్రెక్కింగ్







పిల్లల ప్రపంచం నాయుడు పాలెం పిల్లల త్రైమాస పత్రిక

నాయుడుపాలెం బడి పిల్లల సహజ ప్రతిభ

 నాయుడుపాలెం పాఠశాలలో పిలలు సహజ ప్రతిభను కనబరుస్తున్నారు.
వారి స్వంత ప్రతిభతో కవితలు,కథలు రాస్తున్నారు.
వారి రచనలతొ పిల్లల ప్రపంచం పిల్లల పత్రిక ప్రారంభమయింది .
అంతేకాక నాటికలు,నేల ప్రదర్శనలు కూడా స్వంతంగా రూపోందించి ప్రదర్శిస్తున్నారు. 





శాంతివనానికి ఉపాధ్యాయుల విరాళం


  శాంతివనం ఉపాధ్యాయ కమిటి సమావేశంలో స్రీమతి సత్య సుజాత మరియు బూడవాడ జెడ్ పి స్కూల్ ప్రధానోపాధ్యాయులు  శాంతివనం పిల్లల కోసం పదివేలు విరాళంగా అందజేశారు.
ఈ సమావేశంలో పిల్లల కోసం,ప్రభుత్వ పాఠశాలల కోసం శాంతివనం ఏమి చెయ్యాలో చర్చించారు.ఈ చర్చలో శాంతివనం ఒక విద్యా పరిశోధనా కేంద్రంగా,వనరుల కేంద్రంగా తీర్చిదిద్దాలని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.