శాంతివనం మొక్కల పెంపకం మరియు మొక్కలు నాటే కార్యక్రమము
నాయుడుపాలెం,కలికివాయ గ్రామాలలో దాదాపు నాలుగు వందలు మొక్కలు పిల్లలు,పెద్దలుకు పంపిణీ చేసి,వారి చేతనే నాటించడం జరిగింది.శాంతివనం పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈకార్యక్రమము చేపట్టడం జరిగింది.
ఫిల్లల చేత మొక్కల పెంపకం చేయించడం చేత వాళ్ళలో ఈ వయసు నుంచి పర్యావరణ స్పృహ కలిగించడం ,ఒక మంచి అలవాటును వాళ్ళలో పెంపొందించడం,వాళ్ళ చేతులమీదుగా ఒక పెరుగుదలను ప్రత్యక్షమముగాచూడడము జరుగుతుంది. ఫిల్లల మానసిక,శారిరకాభివృద్ధిలో భాగంగా ఈకార్యక్రమము నిరంతరాయంగా చేపట్టడము జరుగుతుంది
.
మంచి ప్రయత్నం, అభినందనలు. వర్డ్ వెరిఫికేషన్ తొలగించండి సర్.
రిప్లయితొలగించండి