29, నవంబర్ 2012, గురువారం

శాంతివనం కేంద్రాన్ని ఒంగోలు నుండి చీమకుర్తి మండలం నాయుడుపాలెం గ్రామానికి మర్చడం జరిగింది



                       ఇదే ప్రస్తుత మన శాంతివనం పిల్లల కేంద్రం

శాంతివనం పిల్లల కేంద్రాన్ని ఒంగోలు నుండి చీమకుర్తిమండలం నాయుడు గ్రామానికి మర్చడం జరిగింది.శాంతివనం పిల్లలతో పాటు గ్రామంలోని నాలుగు వందల మంది పిల్లలకు కలిపి కార్యక్రమము చేపట్టడం జరిగింది.

శాంతివనం ప్రభుత్వ పాఠశాలల కు చేయూత, వివిధ పోటీలు

  శాంతివనం ప్రభుత్వ పాఠశాలలను
,అక్కడ చదువుతున్న పిల్లలను ప్రోత్సహించే కార్యక్రమములో భాగంగా ఒంగోల్లో పీ.వీ.ఆర్ ప్రభుత్వ మునిసిపల్ పాఠశాల పిల్లలకు
 వివిధ కార్యక్రమాలను నిర్వహంచడం జరిగింది.
ఈ కార్యక్రమములో సీనియర్ జడ్జ్ శ్రీ రాంగోపాల్ గారు,
డా సుధాకర్, మంచికంటి ,పాఠశాల ప్రధానోపాధ్యాయులు,సిబ్బంది పాల్గొని పిల్లలకు బహుమతుల ప్రధానం చెయ్యడం జరిగింది.










1, నవంబర్ 2012, గురువారం

పిల్లల సృజనాత్మకతకు అద్దం పట్టే దృశ్యాలివి.

.పిల్లల సృజనాత్మకతకు అద్దం పట్టే దృశ్యాలివి.
 ఉపాధ్యాయులు  పిల్లల్లో ప్రతిభను గుర్తిస్తే పిల్లలు సృష్టించే అధ్బుతాలకు నిదర్శనాలివే.