29, నవంబర్ 2012, గురువారం

శాంతివనం ప్రభుత్వ పాఠశాలల కు చేయూత, వివిధ పోటీలు

  శాంతివనం ప్రభుత్వ పాఠశాలలను
,అక్కడ చదువుతున్న పిల్లలను ప్రోత్సహించే కార్యక్రమములో భాగంగా ఒంగోల్లో పీ.వీ.ఆర్ ప్రభుత్వ మునిసిపల్ పాఠశాల పిల్లలకు
 వివిధ కార్యక్రమాలను నిర్వహంచడం జరిగింది.
ఈ కార్యక్రమములో సీనియర్ జడ్జ్ శ్రీ రాంగోపాల్ గారు,
డా సుధాకర్, మంచికంటి ,పాఠశాల ప్రధానోపాధ్యాయులు,సిబ్బంది పాల్గొని పిల్లలకు బహుమతుల ప్రధానం చెయ్యడం జరిగింది.










కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి