శాంతివనం కార్యక్రమాలు ఒంగోలు తొ పాటుగా మరి రెండు గ్రమాలు సింగరాయకొండ దగ్గర కలికివాయ మరియు చీమకుర్తి మండలం పి.నాయుడు పాలెం గ్రామాలలో పిల్లల కార్యక్రమాలు యువకుల చైతన్యం, గ్రామాభివృద్ధి కార్యాక్రమాలు జరుగుతున్నవి.
ప్రతి నెలా సైకిల్ క్లబ్ నిర్వహించే సైకిల్ ర్యాలీ మార్చి మూడవ తేదీ ఒంగోల్ రింస్ హాస్పిటల్ ఆవరణ దాకా సాగింది ఈనెల నుండి సైకిల్ ర్యాలీ అనంతరం రింస్ ఆవరణలో పచ్చదనం పరిశుభ్రం కార్యక్రమాన్ని నిర్వహించాలని సంకల్పించాము. మొదటి సారిగా ఈ కార్యక్రమానికి సైకిల్ క్లబ్ సభ్యులతో పాటు రింస్ డైరెక్టర్ మరియు జూనియర్ డాక్టర్లు కూడా పాల్గొన్నారు.