26, డిసెంబర్ 2012, బుధవారం

శాంతివనానికి ఉపాధ్యాయుల విరాళం


  శాంతివనం ఉపాధ్యాయ కమిటి సమావేశంలో స్రీమతి సత్య సుజాత మరియు బూడవాడ జెడ్ పి స్కూల్ ప్రధానోపాధ్యాయులు  శాంతివనం పిల్లల కోసం పదివేలు విరాళంగా అందజేశారు.
ఈ సమావేశంలో పిల్లల కోసం,ప్రభుత్వ పాఠశాలల కోసం శాంతివనం ఏమి చెయ్యాలో చర్చించారు.ఈ చర్చలో శాంతివనం ఒక విద్యా పరిశోధనా కేంద్రంగా,వనరుల కేంద్రంగా తీర్చిదిద్దాలని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.     




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి