15, జూన్ 2013, శనివారం

శ్రీమతి శ్రీఅనంతారెడ్డి శాంతివనం పిల్లలకు రెండువేలా అయిదువందలు ఇచ్చారు

 నాయుడుపాలెం గ్రామానికి చెందిన 
సాప్ట్ వేర్ ఇంజనీర్ శ్రీమతి  శ్రీఅనంతారెడ్డి
  శాంతివనం పిల్లలకు 
ప్రతి సంవత్సరం అయిదు వేల రూపాయలు
ఇవ్వడానికి  అంగీకరించి
  మొదటి విడతగా రెండువేలా అయిదువందలు ఇచ్చారు
   

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి