14, ఫిబ్రవరి 2012, మంగళవారం

వచ్చే సంవత్సరమే శాంతివనం పిల్లల పాఠశాల ప్రారంభ


ఇప్పటి నుంచే శాంతివనం పేద పిల్లల పాఠశాల ప్రారంభించడానికి సన్నాహాలు ప్రారంభించాము.దానికి అవసరమైన సరంజామా అంతా సిద్ధం చేస్తున్నాము.తల్లి తండ్రులు లేని పిల్లలు 20 నుండి 30 మంది  పిల్లలను తీసుకోవడానికి ప్రయత్నాలను ప్రారంభించాము.వారి సర్వతో ముఖాభివృద్ధికి అవసరమైన సరంజామా అంతా సిద్దం చేసుకుంటున్నాం .
  సంగీతం, నాట్యం,చిత్రలేఖనం,శారీరక అభివృద్దికి అవసరమైన క్రీడలు మొదలైన అంశాలు వుండే విధంగా బోధనా కార్యక్రమాలు  రూపొందిస్తున్నాం .  

3 కామెంట్‌లు: