కదిలే బస్సు బడి,సంచార గ్రంధాలయం,ప్రయోగశాల ప్రారంభం
శాంతివనం విద్యలోప్రయోగాత్మకంగా చేపట్టిన కార్యక్రమాలలో భాగంగా స్కూల్ ఆన్ వీల్స్ బస్సులో బడిని ప్రకాశం జిల్లాలో ప్రారంభించబొతుంది.
గుంటూరుకు చెందిన వెంకటేశ్వర బాలకుటీర్ ఈ బస్సుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేస్తుంది.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి