25, అక్టోబర్ 2014, శనివారం

కదిలే బస్సు బడి,సంచార గ్రంధాలయం,ప్రయోగశాల ప్రారంభం

కదిలే బస్సు  బడి,సంచార గ్రంధాలయం,ప్రయోగశాల ప్రారంభం
శాంతివనం విద్యలోప్రయోగాత్మకంగా చేపట్టిన కార్యక్రమాలలో భాగంగా స్కూల్ ఆన్ వీల్స్ బస్సులో బడిని ప్రకాశం జిల్లాలో ప్రారంభించబొతుంది.
    గుంటూరుకు చెందిన  వెంకటేశ్వర బాలకుటీర్ ఈ బస్సుకు సంబంధించిన  అన్ని  ఏర్పాట్లు చేస్తుంది.  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి