6, అక్టోబర్ 2011, గురువారం

శాంతివనం - గుంటి గంగ ప్రకృతి యాత్ర


ప్రకృతిలోకి వెళ్ళాలే కానీ మనిషీ శోధన ఎంతో .60 సంవత్సరాల వృద్ధుల నుండి 6 సంవత్సరాల పిల్ల వాని వరకు కొండ ఎక్కడంలో         పోటీ పడ్డారు.ప్రకృతి దృశ్యాలను ఎంత బాగా ఆస్వాదించారో.అక్కడ చిన్నా పెద్దా,ఆడా మగా భేదాలు మరిచిపోయారుఒక రోజంతా అలా స్వేద తీరారు.




























కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి