6, అక్టోబర్ 2011, గురువారం

శాంతివనం _పేద పిల్ల దత్త స్వీకారం


శాంతివనం పేదపిల్లల మరియూ తెలుగు భాషాభివృద్ధి కోసం ,మాతృభాషలోనే చదువు కోవాలనే వుద్దేశంతో పాఠశాలను ఏర్పాటు చెయ్యాలనే భావనతొ ముందడుగు వేస్తోంది.దీనిలో భాగంగా మొదటగా తల్లిలేని 4గ్గురు పిల్లలను దత్తత తీసుకోవడం జరిగింది.వాళ్ళను ప్రస్తుతము ఇంటిలోనే వుంచి వచ్చే సంవత్సరము పాఠశాలను ప్రారంభించాలనేది 






ఆలోచన.




1 కామెంట్‌:

  1. మీ సేవలు మరింత విస్తృతం కావాలని మనసా వాచా కోరుకుంటున్నను. వీలు వెంబడి తప్పక సహకారం అందిస్తాను..

    రిప్లయితొలగించండి