శాంతివనం సైకిల్ క్లబ్ ప్రారంభించి 3 వ నెల అయింది.పతి నెల ఐకిల్ ర్యాలీ నిర్వహించడం,నగరము లోని సమస్యలను తెలుసుకోవడం,పరిష్కారాలనుకనుగొనడం,సంబంధిత అధికారులకు మెమొరాండం లను సమర్పించుట మొదలైన కార్యక్రమములు చెయ్యడం జరుగుతుంది.
జూన్ 5 వ తేదీన పర్యావరణ దినోత్సవ సందర్భంగా సైకిల్ ర్యాలీ అనంతరం కోర్ట్ ప్రాంగణం లో సమావేశం జరుగును
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి