శాంతివనానికి వజ్రప్రసాద్ గారు లాప్ టాప్ బహూకరించారు.దీనితో పాటుగా వజ్రప్రసాద్ గారు శాంతివనం గురించి తెలిసినప్పటి నుండి శాంతివనం పిల్లలతో కలిసి మెలిసి పోయారు.పిల్లలకు అనేక రకాలైన యాక్టివిటీవిషయాలలో స్ చెయ్యటం
,చేసి చూయించడం aసంబంధించిన విషయాలన్నిటిలో కూడా పాలు పంచుకుంటున్నారు.శాంతివనానికి శాశ్వత మెంబర్ గా, శాంతివనం శ్రేయోభిలాషిగా అన్ని పాలుపంచుకుంటున్నారు
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి