25, ఆగస్టు 2012, శనివారం

శాంతివనం పేద పిల్లల సమూహం ఇదే


శాంతివనం పేద పిల్లల సమూహం ఇదే
శాంతివనం లో పిల్లల్ని తీసుకుని చదివించడం మొదలు పెట్టి ఒక సంవత్సరం ఐంది.ఇప్పటికి పది మంది పిల్లలు అయ్యారు.ఇంకా ఈ సమూహాన్ని పెంచి బడి మొదలు పెట్టాలనేది సంకల్పం.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి