26, ఆగస్టు 2012, ఆదివారం

శాంతివనం వుత్తమ ఉపాధ్యాయుల అవార్డ్డుల ప్రధానోత్సవం


శాంతివనం వుత్తమ ఉపాధ్యాయుల  అవార్డ్డుల ప్రధానోత్సవం 
శాంతివనం జిల్లాలోని వుపాధ్యాయులలో మంచిగా పని చేసి పాఠశా అభివృద్ధికి పిల్లల బాగోగులకు పాటుపడే వుపాధ్యాయులకు శాంతివనం వుత్తమ వుపాధ్యాయ అవార్డులు ఇవ్వాలని సంకల్పించి ,జిల్లాలోని అన్ని ప్రాంతాలనుండి వుపాధ్యాయులను ఎంపిక చేస్తున్నాము.ఈ కార్యక్రమము ద్వారా ఈనాడు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యపై ఒక సదస్సు కూడా నిర్వహించి,బాగా పని చేసే వుపాధ్యాయులు ఇంకా బాగా పనిచెయ్యటానికి ప్రొత్సహించినట్టవుతుంది. ఈ కార్యక్రమము ప్రతి సంవత్సరం నిర్వహించుకుని విద్యాభివృద్ధికి శాంతివనం కృషి చెయ్యాలని తీర్మానించుaకున్నాం.  

2 కామెంట్‌లు:

  1. జిల్లా వ్యాప్తంగా దాదాపు 70 మంది ఉపాధ్యాయులను వెతికి ఎంపిక చేసుకున్నందుకు మీకు అభినందనలు.వారి భుజం తట్టి, స్ఫూర్తిని నింపే ప్రయత్నం చే్యడం హర్షనీయం. మీ కార్యక్రమాలు మరింత విజయవంతం కావాలని కోరుకుంటూ........

    రిప్లయితొలగించండి