21, జూన్ 2011, మంగళవారం

శాంతివనం పర్యావరణ దినోత్సవ సైకిల్ ర్యాలీ

పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఒంగోలు పట్టణం లో శాంతివనం సైకిల్ ర్యాలీని నిర్వహించింది.ఈ ర్యాలీ ని జిల్లా జడ్గి శ్రీ రాంగోపాల్ ప్రారంభించారు.పాట్టణంలోని ప్రముఖులు,డాక్టర్లు ,ఓక్లాండ్ యూనివర్సిటీ ప్రొఎసర్ ఆరె సీతారామయ్య పాల్గొన్నారు.
వ్యాఖ్యను జోడించు


 ఓక్లెండ్ యూనివర్సిటీ ప్రొఫెసెర్, కథా రచయిత ఆరె సీతారామయ్య ,సాఫ్ట్వేర్ ఇంజనీర్ తనూజ
 ర్యాలీని ప్రారంభిస్తున్న జిల్లా లోకాయుక్త జడ్జి శ్రి రాంగోపాల్

 డాక్టర్ సుధాకర్



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి