పర్యావరణ దినోత్సవ సైకిల్ ర్యాలీ
ప్రపంచ పర్యావరన దినోత్సవాన్ని పురస్కరించుకుని
june 5 th శాంతివనం సైకిల్ క్లబ్ ఆద్వర్యంలో
కేంద్రీయ విద్యాలయం పిల్లలతో ఒంగోల్లో సైకిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది.
అనంతరం కేంద్రీయ విద్యాలయంలో పిల్లలతో ఇష్టా గోష్టి నిర్వహించడం జరిగింది
.పిల్లలకు పర్యావర పరిరక్షణగురించి అవగాహన కలిగించడం జరిగింది
.అనంతరం పిల్లలు మొక్కలు నాటుతామని పర్యావరణ ప్రతిజ్ఞ చేసి, భవిష్యత్ ప్రణాళికను వివరించడం జరిగింది.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి