10, సెప్టెంబర్ 2013, మంగళవారం

శాంతివనం ఉత్తమ ఉపాధ్యాయ,ఉత్తమ పాఠశాల పురస్కారాల ప్రధానం

 శాంతివనం ఉత్తమ ఉపాధ్యాయ,ఉత్తమ పాఠశాల పురస్కారాల ప్రధానం 2013

శాంతివనం జిల్లా వ్యాప్తంగా బాగా పని చేసే ఉపాధ్యాయులను  పాఠశాలలను గుర్తించి ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళ అనుభవాలతో కూడిన కార్యక్రమాన్ని ఏర్పాటు చెయ్యడం జరిగింది. ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపాధ్యాయులతోనే మాట్లాడించడం ,వాళ్ళ అనుభవాలను అందరితో పంచుకోవడం జరిగింది.
అనంతరం పురస్కారాలను ప్రధానం చెయ్యడం జరిగింది.
 జిల్లా ఉత్తమ  ఉపాధ్యాయుల,పాఠశాలల  పురస్కారాలను  ప్రధానం చెయ్యడంజరిగింది.
ఈ కార్యక్రమానికి జిల్లా పంచాయతీ అభివృద్ధి అధికారి శ్రీమతి  శ్రీదేవి,మరియు నిజాయితీ కలిగిన ఇంజనీర్ మల్లెల నాగేశ్వరరావు పాల్గొన్నారు 



శాంతివనం ఉత్తమ ఉపాధ్యాయ,ఉత్తమ పాఠశాల పురస్కారాల ప్రధానం






















1 కామెంట్‌:

  1. Great work by Shantivanam. Hope this inspire more teachers to take similar PATH to produce students with values and with good academic standards.
    Congratulations to Shantivanam organizers.

    రిప్లయితొలగించండి