14, మే 2011, శనివారం

శాంతి వనం బడిపిల్లలతో

శాంతి వనం బడి పిల్ల వద్దకు వెళ్లి తెలుగు భాష అవగాహన కావించే ప్రయత్నమూ చేస్తుంది.తెలుగులో మాట్లాడించడం పాటలు పాడడము,తెలుగు రాయడం,వంటి పోటీలు పెట్టి కథల పుస్తకాలు మాత్రమె బహుమతులుగా ఇవ్వడం జరిగింది.ఇలాగ ఒంగోలు లో నలభై బడులలో ఈ కార్యక్రమము జరిగింది.దాదాపు యాభై వేల మంది పిల్లలు ఈ కార్యక్రమములో పాలు పంచుకోవడం జరిగింది.



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి