14, మే 2011, శనివారం

ప్రభుత్వ బడులలో పిల్లలకు జీవితం పట్ల భరోసా






ప్రభుత్వ బడులలో శాంతి వనం కార్యక్రమములో పిల్లలతో మాట్లాడించి వాళ్లకు చదువు పట్ల ,జీవితము పట్ల అవగాహన కలిగించి వాళ్ళు చదివేదే నిజమైన చదువని భరోసా ఇవ్వడం జరిగింది.వీళ్ళకు కూడా కథల పుస్తకాలు బహుమతులుగా ఇవ్వడం జరిగింది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి