14, మే 2011, శనివారం

బడులలో చెట్లు నాటే కార్యక్రమము















ప్రభుత్వ బడులలో మొక్కలు నాటే కార్యక్రమము ద్వారా పిల్లల్లో పర్యావరణము పట్ల అవగాహన కలిగించుటకు వాళ్ళ చేతే చెట్లు నాటిం చే కార్యక్రమానికి శాంతి వనం శ్రీకారము చుట్టింది.పిల్లలు చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమములో పాలుపంచుకున్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి